Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

క్షమాపణతో ముగిసిన వివాదం

కొండా సురేఖపై కేసు ఉపసంహరించిన నాగార్జున — బహిరంగ క్షమాపణతో ముగిసిన వివాదం మన భారత్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను ప్రముఖ నటుడు ‘కింగ్’ నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య–సమంత విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో, అక్కినేని కుటుంబం ప్రతిష్ఠ దెబ్బతిందన్న కారణంతో నాగార్జున గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే మంత్రి సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. 2024...

Read Full Article

Share with friends