రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి..
రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ.. మంత్రి ఉత్తమ్ హామీ ఖరీఫ్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.. తడిసిన ధాన్యానికీ MSP హామీ మన భారత్, సూర్యాపేట, నవంబర్ 12: రైతులకు ఊరటనిచ్చే ప్రకటనతో రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని ధాన్యం...