Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇది పాత జమానా కాదు.!

రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు.. ఇది పాత జమానా కాదు!” – పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందని బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. “రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “బీఆర్‌ఎస్ నాయకులు ఓటమి భయంతోనే ఈ విధంగా...

Read Full Article

Share with friends