Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మధ్యాహ్న భోజనంలో ‘ఫిష్ కర్రీ’

 మధ్యాహ్న భోజనంలో ‘ఫిష్ కర్రీ’.. కొత్త ఆహార పథకంపై మంత్రి శ్రీహరి సంచలన ప్రకటన త్వరలో సీఎం రేవంత్‌తో చర్చించి అమలు.. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యం మన భారత్‌, హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇక ఫిష్ కర్రీ, ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు కూడా చేరనున్నాయి. ఈ విషయం పై రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధి...

Read Full Article

Share with friends