Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉగ్రవాది మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు..

ఉగ్రవాది మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు.. ప్రజల నీటిలో విషం కలిపి హత్యా కుట్ర! పాకిస్తాన్ హ్యాండ్లర్ సూచనల మేరకు ప్రాణాంతక రసాయనం ‘రెసిన్‌’ తయారీ – గుజరాత్‌ ఏటీఎస్‌ భయానక యోజనను బహిర్గతం చేసింది   హైదరాబాద్‌, నవంబర్ 11:అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ సయ్యద్‌ మొయినుద్దీన్‌ విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ బృందం ఇటీవల హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో అతనిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో అతను దేశవ్యాప్తంగా ప్రజలను...

Read Full Article

Share with friends