Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఢిల్లీ పేలుడు విషాదం: 9 మంది మృతి

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రుల సంతాపం.. హోంమంత్రి అమిత్ షా బాధితులను పరామర్శించారు   మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధానిని కుదిపేసిన ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం పూర్తిగా మట్టి ముద్దగా మారి, రక్షణ సిబ్బంది శిథిలాల మధ్య మృతదేహాల కోసం శోధన కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు...

Read Full Article

Share with friends