Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది..?

చేవెళ్ల బస్సు ప్రమాదంలో కన్నీరు పెట్టిన తండ్రి మన భారత్, రంగారెడ్డి,చేవెళ్ల, నవంబర్ 6: ఇటీవలి చేవెళ్ల బస్సు ప్రమాదం మూడు కుటుంబాలను శోకసముద్రంలో ముంచింది. ఆ ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య గౌడ్ నష్ట పరిహారం చెక్కు అందుకుంటూ హృదయాన్ని కదిలించేలా మాటలు చెప్పాడు. “నా ముగ్గురు కూతుళ్లు ఒక్కొక్కరు ఉద్యోగం చేసుకుంటూ నెలకు కొంత మొత్తాన్ని నాకు పంపేవారు. ఇప్పుడు వాళ్లందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఈ రూ.21 లక్షల చెక్కు చూస్తుంటే,...

Read Full Article

Share with friends