Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వర్షాలకు అప్రమత్తంగా ఉండండి

 ధాన్యం సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోండి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన మన భారత్, మెదక్ జిల్లా : రానున్న మూడు రోజుల్లో మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు మరియు ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ— వర్షాల ప్రభావం వల్ల ధాన్యం తడవకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,...

Read Full Article

Share with friends