Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటన వివరాలు..

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రేపు పలు మండలాల్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాల ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్ | నవంబర్ 2: బోథ్ నియోజకవర్గ ప్రజల వ్యవసాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని  ఎమ్మెల్యే అనిల్ జాదవ్  (సోమవారం, నవంబర్ 3) పలు మండలాల్లో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులకు సకాలంలో పంట కొనుగోలు సదుపాయం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయం 10.00 గంటలకు నేరడిగొండ మండల...

Read Full Article

Share with friends