పెండింగ్ బిల్లులు రూ.1,032 కోట్ల విడుదల
పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు రూ.1,032 కోట్ల విడుదల — ఉద్యోగుల బకాయిలకు రూ.712 కోట్లు ప్రత్యేక కేటాయింపు మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ శుక్రవారం నాడు రూ.1,032 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల పరిష్కారానికి మాత్రమే రూ.712 కోట్లు కేటాయించబడగా, మిగిలిన రూ.320 కోట్లు పంచాయతీ రాజ్, రోడ్లు మరియు భవనాల శాఖలకు చెందిన బిల్లుల కోసం కేటాయించబడ్డాయి....