Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొంథా తుఫాన్‌ ప్రభావం.. 12 జిల్లాల్లో తీవ్ర నష్టం

మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు ధైర్యం కల్పించిన సీఎం – ప్రతి కుటుంబానికి సహాయం అందిస్తామన్న హామీ మన భారత్, వరంగల్‌: మొంథా తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. వరదలు, వర్షాల ప్రభావంతో పంటలు, రహదారులు, ఇళ్లు, పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇస్తూ, ప్రభుత్వం...

Read Full Article

Share with friends