మొంథా తుఫాన్పై సీఎం రేవంత్ అప్రమత్తం
ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లను సజావుగా కొనసాగించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో...