మంత్రి దామోదర వెరీ సీరియస్
ఎంజీఎంలో నిర్లక్ష్యం కలకలం .. ఇద్దరు పిల్లలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ సూపరింటెండెంట్ సస్పెన్షన్ ఆదేశాలు మన భారత్, వరంగల్ : ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ను అమర్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మంత్రి వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన ఆయన, ఎంజీఎం...