Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు తేదీలు విడుదల…

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు తేదీలు విడుదల… నవంబర్ 13 చివరి తేదీ!🖊️ మన భారత్, హైదరాబాద్‌: రాబోయే మార్చి 2026లో జరగనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకులు (DGE) ప్రకటించారు. రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ మరియు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఈ గడువులు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించే చివరి తేదీ...

Read Full Article

Share with friends