Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్ధరాత్రి ఇసుక అక్రమ దందా ఆగేనా..

అర్ధరాత్రి ఇసుక దందా బీభత్సం..! ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ – కలెక్టర్ ఆదేశాలపై అధికారుల నిర్లక్ష్యం మన భారత్ ఆదిలాబాద్ : తాంసి మండలంలో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది . ప్రభుత్వం ప్రజల గృహ కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కొందరికి దోపిడీ ధారావాహికగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక స్థాయిలో లబ్ధిదారుల పై పెరిగిన భారంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం...

Read Full Article

Share with friends