అర్ధరాత్రి ఇసుక అక్రమ దందా ఆగేనా..
అర్ధరాత్రి ఇసుక దందా బీభత్సం..! ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ – కలెక్టర్ ఆదేశాలపై అధికారుల నిర్లక్ష్యం మన భారత్ ఆదిలాబాద్ : తాంసి మండలంలో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది . ప్రభుత్వం ప్రజల గృహ కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కొందరికి దోపిడీ ధారావాహికగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక స్థాయిలో లబ్ధిదారుల పై పెరిగిన భారంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం...