Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే పంపిణీ చేయబడిన కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభోత్సవం , అలాగే పిల్లల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం కి విచ్చేసిన పెద్దకోమటిపల్లి సర్పంచ్ సప్పిడి ఇందిరా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోగి రాజ్ కుమార్, ఉపాధ్యాయురాలు సుమలత ,వార్డ్ మెంబర్స్ మంద దశరథం, నిమ్మతి పద్మ, దర్శనాల...

Read Full Article

Share with friends