manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 10:41 am Editor : manabharath

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి..

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి రఫీ, ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆ మహనీయునికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్, జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు ,మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు సురేష్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ,అధికార ప్రతినిధి నీరాటి మహేందర్ ,మధుకర్ రెడ్డి ,ఏలేటి శివారెడ్డి ,మాజీ మండల అధ్యక్షులు ఆకుతోట కుమార్ స్వామి ,గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.