Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి..

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లకు అనుమతి లేదు పెద్ద శబ్దాలతో డీజేలకు అనుమతులు లేవు.. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, మన భారత్ సెప్టెంబర్ 1: తెలంగాణలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...

Read Full Article

Share with friends