Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక, ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2 నుండి సమరభేరి పేరుతో డ్రామాలాడుతోందని ,మొగుళ్ళపల్లి మండల5కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తున్న ఆరు గ్యారెంటీల విమర్శలు పూర్తిగా...

Read Full Article

Share with friends