రూ.42 లక్షల మోసం..
నకిలీ పత్రాలతో ఆరు ప్లాట్ల విక్రయం.. రూ.42 లక్షల మోసం మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూ మోసం కేసు.. ముగ్గురు అరెస్ట్, ఇద్దరు పరారీ ఆదిలాబాద్, ఆగస్టు 18, మన భారత్: నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు....