Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.42 లక్షల మోసం..

నకిలీ పత్రాలతో ఆరు ప్లాట్ల విక్రయం.. రూ.42 లక్షల మోసం మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూ మోసం కేసు.. ముగ్గురు అరెస్ట్, ఇద్దరు పరారీ ఆదిలాబాద్, ఆగస్టు 18, మన భారత్: నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు....

Read Full Article

Share with friends