న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
మొగుళ్లపల్లి, నవాబుపేట, జడల్పేట లో జరిగిన న్యాయ అవగాహనా సదస్సులు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ఉపయోగించి మొగుళ్లపల్లి రైతు వేదిక, బస్స్టాండ్, నవాబుపేట , జడల్పేట గ్రామాల్లో న్యాయ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందగోరెవారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు, ప్రామిసరి...