manabharath.com
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 10:05 pm Editor : manabharath

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన AYS నాయకులు

మృతుడు పోచయ్య దశదినకర్మ లో పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించిన AYS రాష్ట్ర, మండల నాయకులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కల్లేపల్లి ప్రభాకర్ తండ్రి పోచయ్య అనారోగ్యంతో బాధపడుతు ఇటీవల మరణించగా ,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పోచయ్య దశదిన కర్మకు అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర మండల నాయకులు పాల్గొని పోచయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘంరాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య , జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ,మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ,బొచ్చు నరసయ్య,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.