Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైబర్ నేరాలకు అడ్డుకట్ట: ఎస్పీ అఖిల్ మహాజన్

అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట 1930కు వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశం: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్,మన భారత్ ఆగస్టు 5: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఆన్‌లైన్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నిర్వహించిన “సైబర్ జాగృతి దివస్” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్...

Read Full Article

Share with friends