Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయం తరలిపోనివ్వను..

అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇస్తా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రూ.12 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయానికి ప్రతిపాదనలు.. త్వరలో మంజూరు చేయిస్తాం ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా బోథ్:మన భారత్ ఆగస్టు 5 : బోథ్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు సరైన భవనాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందంటూ వెలువడిన వార్తలపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. బోథ్ నుంచి...

Read Full Article

Share with friends