Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమష్టి కృషితోనే డ్రగ్స్ నిర్మూలన: కలెక్టర్

డ్రగ్స్ రహిత ఆదిలాబాద్‌కు అందరూ సహకరించాలి యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలి.. కలెక్టర్ రాజర్షి షా పిలుపు ఆదిలాబాద్, ఆగస్టు 04 (మన భారత్): మాదకద్రవ్యాల ముప్పు నుంచి యువతను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని...

Read Full Article

Share with friends