కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు..
కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు.. ప్రతిపాదనలు సిద్ధం చేయండి వికలాంగుల పింఛన్లపై ప్రత్యేక దృష్టి.. MPDOలకు DRDA అధికారుల సూచనలు ఆదిలాబాద్, ఆగస్టు 4 (మన భారత్, ఆదిలాబాద్): జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల స్థాయి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని DRDA.PD రవీందర్ అన్నారు. అన్ని మండలాల్లో అర్హులైన లబ్ధిదారుల నుంచి పింఛన్ల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచాలని, ముఖ్యంగా వికలాంగుల పింఛన్లకు...