Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటి నుంచి బయటకు రావద్దు: కలెక్టర్

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు కలెక్టర్ రాజర్షి షా సూచనలు వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగే అవకాశం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిని దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిక ఆదిలాబాద్, జూలై 30 (మన భారత్, ఆదిలాబాద్): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వర్షాల తీవ్రతతో వాగులు, వంకలు,...

Read Full Article

Share with friends