Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అధికారులకు జిల్లా కలెక్టర్ సూచన..

పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. డెంగ్యూ, చికున్‌గున్యాపై అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్,జూలై 29 ఆదిలాబాద్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించడం ద్వారా డెంగ్యూ, చికున్‌గున్యా...

Read Full Article

Share with friends