Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జ్ నియామకం..

మన భారత్ | ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా మడావి బాపురావు నియామకం పార్టీ విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కల్వకుంట్ల కవితక్క, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆకాంక్ష ఆదిలాబాద్, జూలై 28 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా మడావి బాపురావును అధికారికంగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం...

Read Full Article

Share with friends