హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి
భీంసరిలో దళితుడి హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలి ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు పరామర్శించకపోవడం వివక్షే: వామపక్షాల ఆరోపణ ఆదిలాబాద్, జూలై 27: భీంసరి గ్రామంలో దళితుడి మృతికి కారణమైన కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ సర్పంచ్ మయూర్ చంద్రను కఠినంగా శిక్షించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడు...