Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన సహవిద్యార్థి

ప్రేమ వివాదం విషాదం.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన సహవిద్యార్థి   ఉత్తరప్రదేశ్‌లోని వైద్య కళాశాలలో దారుణ ఘటన.. అడ్డుకున్న నర్సింగ్ సిబ్బందికి గాయాలు మన భారత్, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ వైద్య కళాశాలలో ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసింది. ఎక్స్-రే టెక్నీషియన్ కోర్సు చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని కశిష్‌ను ఆమె సహవిద్యార్థి సాగర్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం, కాన్పూర్‌కు చెందిన...

Read Full Article

Share with friends