తులం బంగారం ఇంకా ఎప్పుడు ఇస్తారో.!
భీంపూర్లో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మీ పథకం ఎంతో తోడ్పడిందన్న ఎమ్మెల్యే – కాంగ్రెస్ హామీలపై విమర్శలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...