విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మహాత్మా జ్యోతి బాపులే (MJP) గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే...