సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ..
సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ.. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయండి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్ | జూలై 4 సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాల రూపురేఖలు కూడా వేగంగా మారుతున్నాయని, ప్రజలు ప్రతి ఆన్లైన్ లావాదేవీలో అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రుణ సంస్థలు లేదా సోషల్ మీడియా పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు,...