Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి..

మన భారత్ | ఆదిలాబాద్: రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం వేగవంతం – పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా బజార్ హత్నూర్, జూలై 2 (మన భారత్):ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మారుమూల కొత్తపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న...

Read Full Article

Share with friends