Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం..

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బీఎల్‌ఏ-2 సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కర్మన్కార్ బ్రిజ్‌లాల్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమూద్ అలీ, టీఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఎంఏ ఫయీమ్ తదితరులు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి డీసీసీ...

Read Full Article

Share with friends