ఆలయ వార్షికోత్సవం విజయవంతం చేయాలి..
పొన్నారి శ్రీ మహాలక్ష్మీ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నాజి నర్సింగ్ చారి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ ఆలయ ఎనిమిదో వార్షికోత్సవ మహోత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నాజి నర్సింగ్ చారి కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో వార్షికోత్సవ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. శ్రీ...