Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విత్తనాల నాణ్యతపై వ్యవసాయ శాఖ తనిఖీలు..

గజపతినగరం మండలంలో ఎనిమిది విత్తన నమూనాల సేకరణ నాణ్యత లోపిస్తే ఉత్పత్తిదారులు, డీలర్లపై చట్టపరమైన చర్యలు: ఏఓ కిరణ్ కుమార్ మన భారత్, గజపతినగరం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మన గ్రోమోర్ సెంటర్, శ్రీ దేవి ఆగ్రో ఏజెన్సీస్ దుకాణాల్లో బుధవారం వ్యవసాయ అధికారి (ఏఓ) కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విత్తనాల నాణ్యత తనిఖీలు నిర్వహించి నమూనాలను...

Read Full Article

Share with friends