Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో వైద్య నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ బాధిత కుటుంబం జిల్లా మాదిగ కుల సంఘం నాయకులను ఆశ్రయించింది. ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు...

Read Full Article

Share with friends