కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు..
మన భారత్ | విజయనగరం కౌలు రైతుల గుర్తింపుకు ప్రత్యేక అవగాహన సదస్సులు సీసీఆర్సీ కార్డుల జారీతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం: ఏఓ కిరణ్ కుమార్ గజపతినగరం, జూన్ 16 (మన భారత్): జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గజపతినగరం మండలంలోని కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి (ఏఓ) కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం...