Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు..

మన భారత్ | విజయనగరం కౌలు రైతుల గుర్తింపుకు ప్రత్యేక అవగాహన సదస్సులు సీసీఆర్సీ కార్డుల జారీతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం: ఏఓ కిరణ్ కుమార్ గజపతినగరం, జూన్ 16 (మన భారత్): జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గజపతినగరం మండలంలోని కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి (ఏఓ) కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం...

Read Full Article

Share with friends