Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ కారణంగా రైతుకు చెందిన ఎద్దు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారంగా ఉన్న ఎద్దు ఆకస్మికంగా మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామానికి...

Read Full Article

Share with friends