జర్నలిస్ట్ అయినా డబ్బులు ఇవ్వాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగి.!
ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు.. నాగర్కర్నూల్ ఘటనపై చర్చ జర్నలిస్టులనే డబ్బులు అడుగుతున్నారంటూ ఆవేదన మన భారత్ | నాగర్కర్నూల్ నాగర్కర్నూల్ జిల్లాలో ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి తనను డబ్బులు ఇవ్వాలని కోరారని, అయితే తాను జర్నలిస్టుగా వార్తలు రాయగలనేగానీ డబ్బులు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. సదరు జర్నలిస్టు మాట్లాడుతూ,...