Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యా ప్రమాణాల‌ పెంపు పై ప్రత్యేక దృష్టి..

మొగుళ్లపల్లి ఎంఆర్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం – ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు మన భారత్ | మొగుళ్లపల్లి:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజేందర్ సోమవారం మొగుళ్లపల్లి మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా వ్యవస్థ పనితీరు, పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ విద్యా...

Read Full Article

Share with friends