విద్యా ప్రమాణాల పెంపు పై ప్రత్యేక దృష్టి..
మొగుళ్లపల్లి ఎంఆర్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం – ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజేందర్ సోమవారం మొగుళ్లపల్లి మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా వ్యవస్థ పనితీరు, పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ విద్యా...