రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత
పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పోస్టల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి – రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత మన భారత్, గజపతినగరం: ప్రజల ఆర్థిక భద్రతకు పోస్ట్ ఆఫీస్ పొదుపు, బీమా పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరంలోని ఉషా కన్వెన్షన్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టల్ ఎక్సలెన్స్...