భార్యపై అనుమానంతో కిరాతక హత్య..
మన భారత్, హైదరాబాద్ అత్తాపూర్లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య ఆలస్యంగా ఇంటికి వస్తోందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి అత్తాపూర్లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి మద్యం...