గడువులోగా పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు: కలెక్టర్ రాజర్షి షా
మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆదిలాబాద్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్,...