Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొబైల్ వినియోగదారులకు మరో షాక్..

మన భారత్ మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్.. 3-6 నెలల్లో టారిఫ్ పెంపు అవకాశం దేశంలోని మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ఛార్జీలను పెంచే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ్ మల్హోత్రా వెల్లడించారు. గతంలో టెలికాం సంస్థలు 15 నుంచి 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచగా,...

Read Full Article

Share with friends