ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..
నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి. రామారావు మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే విధానాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన...