Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టాస్ వేసి.. క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే

మన భారత్ | బొబ్బిలి నియోజకవర్గం:  విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ముచ్చెర్లవలస గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కీ॥శే॥ సువ్వాడ జగదీష్ మరియు కీ॥శే॥ మజ్జి సతీష్ జ్ఞాపకార్థం గ్రామ యువకులు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే బేబీ నాయన, దివంగతులు జగదీష్  సతీష్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టోర్నమెంట్...

Read Full Article

Share with friends