Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు..

ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.. 304.77 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం మన భారత్, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు 304.77 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు...

Read Full Article

Share with friends